కెప్టెన్‌కు కరోనా పాజిటివ్..

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తీవ్రత పెరుగుతూనే ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో పలువురు అధికార పార్టీ నేతలు, కరోనా వారియర్లు సైతం కొవిడ్-19 బారిన పడ్డారు. తాజాగా మరో టీఆర్ఎస్ నేత రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావుకు గురువారం కరోనా నిర్దారణ అయ్యింది. ఆయన సతీమణి సరోజిని దేవికి కూడా కరోనా సోకినట్లు వైద్యులు ధృవీకరించారు. ప్రస్తుతం వారు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Update: 2020-08-12 23:59 GMT

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తీవ్రత పెరుగుతూనే ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో పలువురు అధికార పార్టీ నేతలు, కరోనా వారియర్లు సైతం కొవిడ్-19 బారిన పడ్డారు.

తాజాగా మరో టీఆర్ఎస్ నేత రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావుకు గురువారం కరోనా నిర్దారణ అయ్యింది. ఆయన సతీమణి సరోజిని దేవికి కూడా కరోనా సోకినట్లు వైద్యులు ధృవీకరించారు. ప్రస్తుతం వారు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Tags:    

Similar News