రెండు పార్ట్‌లుగా రాబోతున్న ప్రభాస్ 'Project K'

టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం 'ప్రాజెక్ట్‌ కే'. ఈ చిత్రాన్ని నాగ్‌ అశ్విన్‌ డైరెక్ట్ చేస్తున్నాడు.

Update: 2023-02-02 06:32 GMT

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం 'ప్రాజెక్ట్‌ కే'. ఈ చిత్రాన్ని నాగ్‌ అశ్విన్‌ డైరెక్ట్ చేస్తున్నాడు. కాగా ఇందులో బాలీవుడ్ స్టార్ యాక్టర్లు అమితాబ్‌ బచ్చన్‌, దీపికా పదుకొనే లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. ఇదిలావుంటే.. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఒక ఆసక్తికర అప్‌డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా రెండు పార్ట్‌లుగా తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. కథ పరిధి పెద్దగా ఉండటంతో ఒక సినిమాలో ఇమడ్చడం కష్టంగా ఉందని, అందుకే రెండు భాగాలుగా విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లు దర్శకుడు నాగ్ అశ్విన్ వెల్లడించాడు.

Also Read...

'అన్‌‌స్టాపబుల్'.. ఈ రోజే పవన్‌ కళ్యాణ్ ఫస్ట్ ఎపిసోడ్! 

Read More: కీర్తి సురేష్ డ్రెస్సింగ్‌పై దారుణమైన ట్రోలింగ్.. షామియానా క్లాత్ అంటూ

Tags:    

Similar News