పరశురామ్ తదుపరి చిత్రం అతనితోనే..

దిశ, సినిమా : ఇటీవల పరశురామ్ దర్శకత్వంలో వచ్చిన ‘సర్కారు వారి పాట’ ప్రేక్షక అభిమానుల్లో సరికొత్త జోష్‌ను నింపింది..Latest Telugu News

Update: 2022-05-19 16:32 GMT

దిశ, సినిమా : ఇటీవల పరశురామ్ దర్శకత్వంలో వచ్చిన 'సర్కారు వారి పాట' ప్రేక్షక అభిమానుల్లో సరికొత్త జోష్‌ను నింపింది. దీంతో టాలీవుడ్‌ స్టార్ డైరెక్టర్ ఇమేజ్‌ని సొంతం చేసుకున్న పరశురామ్.. నాగచైతన్య సినిమాతో బిజీ కానున్నారు. సర్కారు వారి పాటకు ముందుగానే ఈ చిత్రాన్ని ప్రకటించినా.. కొవిడ్ టైం పరిస్థితులను మార్చేసింది. దీంతో ఇప్పుడు 'నాగేశ్వరరావు' మళ్లీ పట్టాలెక్కబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే స్రిప్ట్, ప్రీ ప్రొడక్షన్ పనులను కూడా పూర్తి చేయగా.. రొమాంటిక్, ఫ్యామిలీ డ్రామా నేపథ్యంలో వస్తున్న సినిమాలో నాగచైతన్య సరికొత్త లుక్‌లో కనిపించనున్నాడు.

Similar News