ABN రాధాకృష్ణకు ఎమ్మెల్సీ కవిత పరామర్శ

దిశ, తెలంగాణ బ్యూరో : ఇటీవల అనారోగ్యంతో వేమూరి రాధాకృష్ణ సతీమణి వేమూరి కనకదుర్గ మృతి చెందిన విషయం విధితమే. విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ కవిత సోమవారం ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణను హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో పరామర్శించారు. మృతి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్సీ కవితతో పాటు ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ కూడా ఉన్నారు.    

Update: 2021-05-10 08:47 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : ఇటీవల అనారోగ్యంతో వేమూరి రాధాకృష్ణ సతీమణి వేమూరి కనకదుర్గ మృతి చెందిన విషయం విధితమే. విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ కవిత సోమవారం ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణను హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో పరామర్శించారు. మృతి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్సీ కవితతో పాటు ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ కూడా ఉన్నారు.

 

 

Tags:    

Similar News