అపోలో ఆస్పత్రిలో చేరిన ఎమ్మెల్యే రోజా..

దిశ, వెబ్‌డెస్క్ : నటి, నగరి వైసీపీ ఎమ్మెల్యే రోజా చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరారు. ఆమెకు రెండు మేజర్ ఆపరేషన్లు జరిగినట్లు రోజా భర్త సెల్వమణి వెల్లడించారు. ఆమె గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారని అందువల్లే ఆస్పత్రిలో చేరారన్నారు. ప్రస్తుతం రోజా ఆరోగ్యంగా ఉన్నారని సెల్వమణి ఓ ప్రకటనలో తెలిపారు. కాగా, రోజా ఆరోగ్యం పట్ల వైసీపీ నాయకులు, అనుచరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Update: 2021-03-29 00:32 GMT

దిశ, వెబ్‌డెస్క్ : నటి, నగరి వైసీపీ ఎమ్మెల్యే రోజా చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరారు. ఆమెకు రెండు మేజర్ ఆపరేషన్లు జరిగినట్లు రోజా భర్త సెల్వమణి వెల్లడించారు. ఆమె గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారని అందువల్లే ఆస్పత్రిలో చేరారన్నారు. ప్రస్తుతం రోజా ఆరోగ్యంగా ఉన్నారని సెల్వమణి ఓ ప్రకటనలో తెలిపారు. కాగా, రోజా ఆరోగ్యం పట్ల వైసీపీ నాయకులు, అనుచరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News