జగన్‌కు హిందూ మతం పట్ల భక్తి భావం : వేణుగోపాల్

దిశ,వెబ్‌డెస్క్: హిందూ మతం పట్ల సీఎం జగన్‌కు భక్తి భావాలు ఉన్నాయని మంత్రి వేణుగోపాల క్రిష్ణ అన్నారు. అంతర్వేది లక్ష్మీ నర్సింహ స్వామిని ఆయన ఆదివారం దర్శించుకున్నారు. ఈ నెల 27నాటికి శ్రీ లక్ష్మీ నర్సింహస్వామి రథం పనులు పూర్తవుతాయని తెలిపారు. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ ఇష్టం వచ్చి నట్టు వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. వ్యవస్థలను మేనేజ్ చేయడం చంద్రబాబుకు అలవాటు అని అన్నారు.

Update: 2021-01-10 11:49 GMT

దిశ,వెబ్‌డెస్క్: హిందూ మతం పట్ల సీఎం జగన్‌కు భక్తి భావాలు ఉన్నాయని మంత్రి వేణుగోపాల క్రిష్ణ అన్నారు. అంతర్వేది లక్ష్మీ నర్సింహ స్వామిని ఆయన ఆదివారం దర్శించుకున్నారు. ఈ నెల 27నాటికి శ్రీ లక్ష్మీ నర్సింహస్వామి రథం పనులు పూర్తవుతాయని తెలిపారు. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ ఇష్టం వచ్చి నట్టు వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. వ్యవస్థలను మేనేజ్ చేయడం చంద్రబాబుకు అలవాటు అని అన్నారు.

Similar News