సిద్దిపేటలో కరోనా టెస్టింగ్ వాహనం ప్రారంభం

దిశ, సిద్దిపేట: మున్సిపల్ కార్యాలయం ఆవరణలో కరోనా టెస్టింగ్ వాహనాన్ని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనాను జయించిన వ్యక్తులు ప్లాస్మా దానం చేయడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్లాస్మా దానంతో బాధితుల ప్రాణాలను కాపాడుకోవచ్చన్నారు. ప్లాస్మా దానం చేసే వ్యక్తుల్లో మెటబాలిజం మెరుగవుతుందని సూచించారు.

Update: 2020-08-14 08:22 GMT

దిశ, సిద్దిపేట: మున్సిపల్ కార్యాలయం ఆవరణలో కరోనా టెస్టింగ్ వాహనాన్ని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనాను జయించిన వ్యక్తులు ప్లాస్మా దానం చేయడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్లాస్మా దానంతో బాధితుల ప్రాణాలను కాపాడుకోవచ్చన్నారు. ప్లాస్మా దానం చేసే వ్యక్తుల్లో మెటబాలిజం మెరుగవుతుందని సూచించారు.

Tags:    

Similar News