నేడు మేడారం హుండీ లెక్కింపు

       తెలంగాణ కుంభమేళా మేడారం జాతర హుండీని నేడు లెక్కించనున్నారు. సీసీ కెమారాల నిఘాలో, కట్టుదిట్టమైన భద్రత నడుమ ఈ లెక్కింపు చేపట్టనున్నారు. ఈ సారి రూ.10కోట్లకు పైగా కానుకలు వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు.

Update: 2020-02-11 19:56 GMT

తెలంగాణ కుంభమేళా మేడారం జాతర హుండీని నేడు లెక్కించనున్నారు. సీసీ కెమారాల నిఘాలో, కట్టుదిట్టమైన భద్రత నడుమ ఈ లెక్కింపు చేపట్టనున్నారు. ఈ సారి రూ.10కోట్లకు పైగా కానుకలు వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు.

Tags:    

Similar News