తిరుపతిలో భారీ చోరీ

దిశ, వెబ్ డెస్క్: చిత్తూరు జిల్లా తిరుపతిలో దొంగలు రెచ్చిపోయారు. నగరంలోని గాయత్రినగర్‌లో భారీ చోరీకి పాల్పడ్డారు. ఇంట్లోకి చొరబడి రూ.10.70లక్షల విలువైన బంగారం, రూ.3.75లక్షల నగదును ఎత్తుకెళ్లారు. తలుపులు తొలగించి ఇంట్లో చొరబడి దోపిడీకి పాల్పడ్డారు. అయితే, ఈ చోరీని సాయంత్రంవరకు ఇంటి యజమాని గుర్తించలేకపోయారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న ఎమ్మార్‌పల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Update: 2020-06-24 22:52 GMT

దిశ, వెబ్ డెస్క్: చిత్తూరు జిల్లా తిరుపతిలో దొంగలు రెచ్చిపోయారు. నగరంలోని గాయత్రినగర్‌లో భారీ చోరీకి పాల్పడ్డారు. ఇంట్లోకి చొరబడి రూ.10.70లక్షల విలువైన బంగారం, రూ.3.75లక్షల నగదును ఎత్తుకెళ్లారు. తలుపులు తొలగించి ఇంట్లో చొరబడి దోపిడీకి పాల్పడ్డారు. అయితే, ఈ చోరీని సాయంత్రంవరకు ఇంటి యజమాని గుర్తించలేకపోయారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న ఎమ్మార్‌పల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News