కరెంట్‌ షాక్‌తో వ్యక్తి మృతి

దిశ నల్గొండ: యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండల పరిధిలోని పెద్దగూడెంలో విషాదం నెలకొంది. కరెంట్ షాక్‌తో ఓ వ్యక్తి మృతి చెందాడు. గ్రామానికి చెందిన కందగట్ల బాల్ రెడ్డి రెడ్డి పిల్లాయిపల్లి కాలువ సమీపంలో మోటారు వద్ద పని చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనతో బాధిత కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. Tags: man killed, current shock, pillaipally, yadadri bhuvanagiri

Update: 2020-04-10 21:55 GMT

దిశ నల్గొండ: యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండల పరిధిలోని పెద్దగూడెంలో విషాదం నెలకొంది. కరెంట్ షాక్‌తో ఓ వ్యక్తి మృతి చెందాడు. గ్రామానికి చెందిన కందగట్ల బాల్ రెడ్డి రెడ్డి పిల్లాయిపల్లి కాలువ సమీపంలో మోటారు వద్ద పని చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనతో బాధిత కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Tags: man killed, current shock, pillaipally, yadadri bhuvanagiri

Tags:    

Similar News