ప్రకాశంలో ప్రేమ జంట ఆత్మహత్య కలకలం

దిశ, వెబ్ డెస్క్: ప్రకాశం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. టంగుటూరు మండలం సూరారెడ్డిపాలెంలో ఓ జంట రైల్వే పట్టాలపై పడి ఆత్మహత్యకు పాల్పడింది. మృతులు ప్రేమ జంటగా రైల్వే పోలీసులు భావిస్తున్నారు. ఇటీవలే అదే ప్రాంతంలో మరో జంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Update: 2021-03-23 06:14 GMT

దిశ, వెబ్ డెస్క్: ప్రకాశం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. టంగుటూరు మండలం సూరారెడ్డిపాలెంలో ఓ జంట రైల్వే పట్టాలపై పడి ఆత్మహత్యకు పాల్పడింది. మృతులు ప్రేమ జంటగా రైల్వే పోలీసులు భావిస్తున్నారు. ఇటీవలే అదే ప్రాంతంలో మరో జంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News