ప్రైవేట్ బస్సును ఢీకొన్న లారీ..

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును లారీ ఢీకొన్న ఘటనలో 15మంది ప్రయాణికులు తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ ఘటన వైజాగ్‌లోని మధురవాడ కారు షెడ్డు జంక్షన్ దగ్గర శనివారం వెలుగుచూసింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. స్థానికుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Update: 2020-12-04 20:33 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును లారీ ఢీకొన్న ఘటనలో 15మంది ప్రయాణికులు తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ ఘటన వైజాగ్‌లోని మధురవాడ కారు షెడ్డు జంక్షన్ దగ్గర శనివారం వెలుగుచూసింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. స్థానికుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Tags:    

Similar News