కంటైన్మెంట్ జోన్లలో లాక్‌డౌన్ పొడిగింపు

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో కంటైన్మెంట్ జోన్లలో లాక్‌డౌన్‌ను ఈనెల 31 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధించాలని, రాత్రి 9.30 గంటల కల్లా అన్ని షాపులు మూసివేసేలా చూడాలని పేర్కొన్నది. ఎమర్జెన్సీ సేవలకు మినహాయింపు ఇచ్చింది. లాక్‌డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని కలెక్టర్లు, పోలీస్ కమీషనర్లు, ఎస్పీలను ప్రభుత్వం ఆదేశించింది.

Update: 2020-06-30 22:34 GMT

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో కంటైన్మెంట్ జోన్లలో లాక్‌డౌన్‌ను ఈనెల 31 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధించాలని, రాత్రి 9.30 గంటల కల్లా అన్ని షాపులు మూసివేసేలా చూడాలని పేర్కొన్నది. ఎమర్జెన్సీ సేవలకు మినహాయింపు ఇచ్చింది. లాక్‌డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని కలెక్టర్లు, పోలీస్ కమీషనర్లు, ఎస్పీలను ప్రభుత్వం ఆదేశించింది.

Tags:    

Similar News