జన్మను సార్ధకం చేసుకున్నారు : గుత్తా

దిశ, వెబ్‌డెస్క్: శ్రీ త్రిదండి చినజీయర్ స్వామి మాతృమూర్తి అలివేలు మంగతాయారు శనివారం ఉదయం మరణించిన విషయం తెలిసిందే. కాగా దీనిపై తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి స్పందిస్తూ, ఆమెకు సంతాపం తెలిపారు. మంగతాయారు ఆత్మకు శాంతిని ప్రసాదించాలని ఆ భగవంతున్ని కోరుతున్నట్టు తెలిపారు. గొప్ప సేవాగుణం, ఆధ్యాత్మిక భావాలు కలిగిన కుమారునికి జన్మనిచ్చి… జన్మను సార్ధకం చేసుకున్నారని అన్నారు.

Update: 2020-09-12 05:40 GMT

దిశ, వెబ్‌డెస్క్: శ్రీ త్రిదండి చినజీయర్ స్వామి మాతృమూర్తి అలివేలు మంగతాయారు శనివారం ఉదయం మరణించిన విషయం తెలిసిందే. కాగా దీనిపై తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి స్పందిస్తూ, ఆమెకు సంతాపం తెలిపారు. మంగతాయారు ఆత్మకు శాంతిని ప్రసాదించాలని ఆ భగవంతున్ని కోరుతున్నట్టు తెలిపారు. గొప్ప సేవాగుణం, ఆధ్యాత్మిక భావాలు కలిగిన కుమారునికి జన్మనిచ్చి… జన్మను సార్ధకం చేసుకున్నారని అన్నారు.

Tags:    

Similar News