మేము లీడర్స్.. మాకు నో కొవిడ్ రూల్స్, నో ఫైన్స్ (వీడియో)

దిశ, హుజురాబాద్ : ఎమ్మెల్సీ ఎన్నికలలో స్థానిక ప్రజాప్రతినిధులు కొవిడ్ నిబంధనలను బ్రేక్ చేశారు. హుజురాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లు భౌతిక దూరాన్ని పాటించలేదు. పోలింగ్‌కు ఒకరోజు ముందే భౌతిక దూరం పాటించేలా అధికారులు మార్కింగ్ చేసినప్పటికీ అవేవీ వారు పట్టించేకోవడం లేదు. ప్రజా ప్రతినిధులు నిబంధనలు పాటించకుండా క్యూలో దగ్గర దగ్గరగానే నిల్చున్నారు. దీంతో స్థానికులు వారికి కొవిడ్ నిబంధనలు వర్తించవా అని అధికారులను ప్రశ్నిస్తున్నారు.  

Update: 2021-12-10 00:59 GMT

దిశ, హుజురాబాద్ : ఎమ్మెల్సీ ఎన్నికలలో స్థానిక ప్రజాప్రతినిధులు కొవిడ్ నిబంధనలను బ్రేక్ చేశారు. హుజురాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లు భౌతిక దూరాన్ని పాటించలేదు. పోలింగ్‌కు ఒకరోజు ముందే భౌతిక దూరం పాటించేలా అధికారులు మార్కింగ్ చేసినప్పటికీ అవేవీ వారు పట్టించేకోవడం లేదు. ప్రజా ప్రతినిధులు నిబంధనలు పాటించకుండా క్యూలో దగ్గర దగ్గరగానే నిల్చున్నారు. దీంతో స్థానికులు వారికి కొవిడ్ నిబంధనలు వర్తించవా అని అధికారులను ప్రశ్నిస్తున్నారు.

Full View

 

Tags:    

Similar News