మేఘాలయలో తాజాగా 63 కేసులు

దిశ, వెబ్ డెస్క్: మేఘాలయలో కరోనా విజృంభిస్తుంది. రోజురోజుకీ పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నాయి. తాజాగా ఆదివారం 63 పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 1354కు చేరింది. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 60 మందిపైగా డిశ్చార్జి అయ్యారు.

Update: 2020-08-16 06:57 GMT

దిశ, వెబ్ డెస్క్: మేఘాలయలో కరోనా విజృంభిస్తుంది. రోజురోజుకీ పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నాయి. తాజాగా ఆదివారం 63 పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 1354కు చేరింది. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 60 మందిపైగా డిశ్చార్జి అయ్యారు.

Tags:    

Similar News