మేడ్చల్ జిల్లాలో తాజాగా 457 కేసులు

దిశ ప్రతినిధి, మేడ్చల్: జిల్లాలో కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తోంది. జీహెచ్‌ఎంసీ పరిధి వరకే పరిమితమైన కరోనా కేసులు.. తాజాగా గ్రామీణ ప్రాంతాలకు ఎగబాకుతున్నాయి. బుధవారం ఒక్కరోజే కొత్తగా 457 పాజిటివ్ కేసులు నమోదైనట్లు జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. దీంతో జిల్లాలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 10,187కు చేరాయి. ఇప్పటి వరకు 3,730 మంది డిశ్చార్జి అయ్యారు. మరో 6,403 మంది చికిత్స తీసుకుంటున్నారు. కోవిడ్ బారినపడి ఇప్పటి వరకు 54 మంది […]

Update: 2020-07-29 11:14 GMT

దిశ ప్రతినిధి, మేడ్చల్: జిల్లాలో కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తోంది. జీహెచ్‌ఎంసీ పరిధి వరకే పరిమితమైన కరోనా కేసులు.. తాజాగా గ్రామీణ ప్రాంతాలకు ఎగబాకుతున్నాయి. బుధవారం ఒక్కరోజే కొత్తగా 457 పాజిటివ్ కేసులు నమోదైనట్లు జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. దీంతో జిల్లాలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 10,187కు చేరాయి. ఇప్పటి వరకు 3,730 మంది డిశ్చార్జి అయ్యారు. మరో 6,403 మంది చికిత్స తీసుకుంటున్నారు. కోవిడ్ బారినపడి ఇప్పటి వరకు 54 మంది మృత్యువాత పడినట్లు అధికారులు తెలిపారు.

Tags:    

Similar News