లలితా త్రిపుర సుందరిదేవిగా అమ్మవారు

దిశ, వెబ్‎డెస్క్: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు ఆరవ రోజు లలితా త్రిపుర సుందరిదేవిగా దర్శనమిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచే భక్తులు తరలివస్తున్నారు.

Update: 2020-10-21 20:51 GMT

దిశ, వెబ్‎డెస్క్: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు ఆరవ రోజు లలితా త్రిపుర సుందరిదేవిగా దర్శనమిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచే భక్తులు తరలివస్తున్నారు.

Tags:    

Similar News