జీవన్ రెడ్డికి కరోనా పాజిటివ్

దిశ, జగిత్యాల: పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. గత రెండు రోజులుగా జ్వరం, దగ్గుతో బాధపడుతుండడంతో.. సోమవారం ఉదయం టెస్టులు నిర్వహించగా పాజిటివ్ గా తేలింది. దీంతో ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. ఎలాంటి సమస్య లేదని, ఆయన ఆరోగ్యం బాగానే ఉందని వైద్యులు తెలిపారు. ఇటీవల తనను కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకుని హోమ్ క్వారంటైన్‌లో ఉండాలని జీవన్ రెడ్డి కోరారు.

Update: 2021-07-12 07:32 GMT

దిశ, జగిత్యాల: పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. గత రెండు రోజులుగా జ్వరం, దగ్గుతో బాధపడుతుండడంతో.. సోమవారం ఉదయం టెస్టులు నిర్వహించగా పాజిటివ్ గా తేలింది. దీంతో ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. ఎలాంటి సమస్య లేదని, ఆయన ఆరోగ్యం బాగానే ఉందని వైద్యులు తెలిపారు. ఇటీవల తనను కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకుని హోమ్ క్వారంటైన్‌లో ఉండాలని జీవన్ రెడ్డి కోరారు.

Tags:    

Similar News