JEE మెయిన్స్ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల

దిశ, వెబ్ డెస్క్ : జేఈఈ మెయిన్స్ 2020 పరీక్షల షెడ్యూల్ విడుదల అయ్యింది. కరోనా నేపథ్యంలో ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడిన జేఈఈ మెయిన్స్‌ను సెప్టెంబర్ 1నుంచి 6వరకు నిర్వహించాలని మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. అయితే, ఆయా తేదీల్లో యూపీఎస్‌సీ, ఎన్డీఏ పరీక్షలు కూడా జరగనుండగా, జేఈఈ పరీక్షలు కూడా ఉండటంతో కొంత సందిగ్దం నెలకొన్నది. దీంతో మరోసారి జేఈఈ పరీక్షా తేదీల్లో మార్పులు చేసే అవకాశం లేకపోలేదు.

Update: 2020-07-22 11:06 GMT

దిశ, వెబ్ డెస్క్ :
జేఈఈ మెయిన్స్ 2020 పరీక్షల షెడ్యూల్ విడుదల అయ్యింది. కరోనా నేపథ్యంలో ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడిన జేఈఈ మెయిన్స్‌ను సెప్టెంబర్ 1నుంచి 6వరకు నిర్వహించాలని మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. అయితే, ఆయా తేదీల్లో యూపీఎస్‌సీ, ఎన్డీఏ పరీక్షలు కూడా జరగనుండగా, జేఈఈ పరీక్షలు కూడా ఉండటంతో కొంత సందిగ్దం నెలకొన్నది. దీంతో మరోసారి జేఈఈ పరీక్షా తేదీల్లో మార్పులు చేసే అవకాశం లేకపోలేదు.

Tags:    

Similar News