జవాన్ విగ్రహం ఏర్పాటుకు భూమి పూజ

దిశ, బాల్కొండ: ఉగ్రవాదుల దాడిలో అమరుడైన వీర జవాన్ ర్యాడ మహేశ్ విగ్రహాన్ని ఆయన స్వగ్రామం కోమన్ పల్లిలో ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు గ్రామ కమిటీ సభ్యులు శుక్రవారం ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. గ్రామంలోని బస్టాండ్ ప్రాంతంలో విగ్రహం ఏర్పాటు చేయాలని నిర్ణయించి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా కోమన్ పల్లి సర్పంచ్ రాజేశ్వర్ మాట్లాడుతూ… ర్యాడ మహేష్ విగ్రహ ఏర్పాటుకు సహకారం అందిస్తానని తెలిపిన మంత్రి ప్రశాంత్ రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Update: 2020-11-13 10:58 GMT

దిశ, బాల్కొండ: ఉగ్రవాదుల దాడిలో అమరుడైన వీర జవాన్ ర్యాడ మహేశ్ విగ్రహాన్ని ఆయన స్వగ్రామం కోమన్ పల్లిలో ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు గ్రామ కమిటీ సభ్యులు శుక్రవారం ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. గ్రామంలోని బస్టాండ్ ప్రాంతంలో విగ్రహం ఏర్పాటు చేయాలని నిర్ణయించి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా కోమన్ పల్లి సర్పంచ్ రాజేశ్వర్ మాట్లాడుతూ… ర్యాడ మహేష్ విగ్రహ ఏర్పాటుకు సహకారం అందిస్తానని తెలిపిన మంత్రి ప్రశాంత్ రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Tags:    

Similar News