IPL 2023: కాన్వే సూపర్ ఇన్నింగ్స్.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఇదే

IPL 2023లో భాగంగా పంజాబ్‌ కింగ్స్‌‌తో జరుగుతున్న మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేసింది.

Update: 2023-04-30 11:58 GMT

దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో భాగంగా పంజాబ్‌ కింగ్స్‌‌తో జరుగుతున్న మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేసింది. చెన్నై బ్యాటర్స్‌లో కాన్వే 92 నాటౌట్, రుతురాజ్ 37, శివమ్ దుబే 28, మెయిన్ అలీ 10, జడేజా 12, ధోనీ 13 రన్స్ చేశారు. లాస్ట్ ఓవర్‌లో వచ్చిన ధోని (13 నాటౌట్) రెండు భారీ సిక్సర్లు బాది స్కోరును 200 చేర్చాడు. పంజాబ్ కింగ్స్ బౌలర్స్‌లో అర్షదీప్, సామ్ కర్రన్, రాహుల్ చాహల్, సికందర్ రజా చెరో వికెట్ తీశారు.

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News