ఇన్నోవా, బైక్ ఢీ : వ్యక్తి మృతి 

దిశ, వెబ్ డెస్క్: గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలోని డోలాస్ నగర్ వద్ద సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఇన్నోవా కారు, బైక్ ని ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో బైక్ పై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.మృతుడు మంగళగిరి యర్రబాలెం గ్రామానికి చెందిన కూరగాయల వ్యాపారిగా తెలుస్తోంది. తాడేపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.

Update: 2020-09-13 23:22 GMT

దిశ, వెబ్ డెస్క్: గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలోని డోలాస్ నగర్ వద్ద సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఇన్నోవా కారు, బైక్ ని ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో బైక్ పై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.మృతుడు మంగళగిరి యర్రబాలెం గ్రామానికి చెందిన కూరగాయల వ్యాపారిగా తెలుస్తోంది. తాడేపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.

Tags:    

Similar News