4 ఆసుపత్రులు మెడికల్​ కాలేజీలకు అనుసంధానం

దిశ, తెలంగాణ బ్యూరో: కొత్తగా అందుబాటులోకి రాబోతున్న మెడికల్​ కాలేజీలకు సిరిసిల్లా, కామారెడ్డి, భూపాలపల్లి, వికారాబాద్​ జిల్లా ఆసుపత్రులను అనుసంధానం చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు డీఎంఈ డా రమేష్​రెడ్డి బుధవారం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు. అప్​గ్రేడ్​ కొరకు ఆయా హాస్పిటళ్ల పూర్తి వివరాలను పొందుపరచాలని అధికారులకు సూచించారు.

Update: 2021-09-22 11:47 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: కొత్తగా అందుబాటులోకి రాబోతున్న మెడికల్​ కాలేజీలకు సిరిసిల్లా, కామారెడ్డి, భూపాలపల్లి, వికారాబాద్​ జిల్లా ఆసుపత్రులను అనుసంధానం చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు డీఎంఈ డా రమేష్​రెడ్డి బుధవారం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు. అప్​గ్రేడ్​ కొరకు ఆయా హాస్పిటళ్ల పూర్తి వివరాలను పొందుపరచాలని అధికారులకు సూచించారు.

Tags:    

Similar News