పెట్రోల్ పోస్తుండగా బైక్‌లో మంటలు

దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: పెట్రోల్ పోయించుకుంటున్న సమయంలో ఒక్కసారిగా బైక్‌లో మంటలు చెలరేగాయి. ఈ ఘటన మహబూ‌బ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని పెట్రోల్ బంక్‌లో మంగళవారం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి పెట్రోల్ పోసుకుంటుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన బైక్ యజమాని, బంక్ సిబ్బంది బైక్‌ను పెట్రోల్ పోసే చోటు నుంచి కొంత దూరం తీసుకెళ్లారు. వెంటనే మంటలు ఆర్పడంతో పెను ప్రమాదం తపింది.

Update: 2020-08-11 08:30 GMT

దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: పెట్రోల్ పోయించుకుంటున్న సమయంలో ఒక్కసారిగా బైక్‌లో మంటలు చెలరేగాయి. ఈ ఘటన మహబూ‌బ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని పెట్రోల్ బంక్‌లో మంగళవారం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి పెట్రోల్ పోసుకుంటుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన బైక్ యజమాని, బంక్ సిబ్బంది బైక్‌ను పెట్రోల్ పోసే చోటు నుంచి కొంత దూరం తీసుకెళ్లారు. వెంటనే మంటలు ఆర్పడంతో పెను ప్రమాదం తపింది.

Tags:    

Similar News