గుంటూరు మిర్చి యార్డు మూసివేత

కరోనా ఎఫెక్ట్‌ గుంటూరు మిర్చి యార్డుపై పడింది. నేటి నుంచి (సోమవారం) మార్చి 31 వరకు మూసివేస్తున్నట్లు యార్డు అధికారులు తెలిపారు. దీంతో రైతుల ఎవరు మిర్చిని తీసుకురావద్దని కోరారు. కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మార్కెట్ యార్డు అధికారులు తెలిపారు. మార్చి 31న మరోసారి పరిస్థితి సమీక్షించి నిర్ణయం తీసుకుంటామన్ని తెలిపారు.

Update: 2020-03-22 20:26 GMT

కరోనా ఎఫెక్ట్‌ గుంటూరు మిర్చి యార్డుపై పడింది. నేటి నుంచి (సోమవారం) మార్చి 31 వరకు మూసివేస్తున్నట్లు యార్డు అధికారులు తెలిపారు. దీంతో రైతుల ఎవరు మిర్చిని తీసుకురావద్దని కోరారు. కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మార్కెట్ యార్డు అధికారులు తెలిపారు. మార్చి 31న మరోసారి పరిస్థితి సమీక్షించి నిర్ణయం తీసుకుంటామన్ని తెలిపారు.

Tags:    

Similar News