నదిలో పడిన బాలిక.. మిన్నంటిన రోదనలు!

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలోని విజయనగరంలో జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు గోస్తని నదిలో పడి ఓ బాలిక ప్రాణాలు కోల్పోయింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరుపై ఆరా తీశారు. బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Update: 2020-10-11 05:24 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలోని విజయనగరంలో జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు గోస్తని నదిలో పడి ఓ బాలిక ప్రాణాలు కోల్పోయింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరుపై ఆరా తీశారు. బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Tags:    

Similar News