ఖమ్మం జిల్లాలో రైతుల ఆత్మహత్యాయత్నం

దిశ, వెబ్‎డెస్క్: ఖమ్మం జిల్లా మంచుకొండలో ఇద్దరు మహిళా రైతుల ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. తాటి లక్ష్మీ, పుల్లమ్మ అనే మహిళలు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. గమనించిన స్థానికులు ఇరువురిని ఆస్పత్రికి తరలించారు. భూ వివాదమే ఆత్మహత్యాయత్నానికి కారణమని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Update: 2020-10-31 03:20 GMT

దిశ, వెబ్‎డెస్క్: ఖమ్మం జిల్లా మంచుకొండలో ఇద్దరు మహిళా రైతుల ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. తాటి లక్ష్మీ, పుల్లమ్మ అనే మహిళలు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. గమనించిన స్థానికులు ఇరువురిని ఆస్పత్రికి తరలించారు. భూ వివాదమే ఆత్మహత్యాయత్నానికి కారణమని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Tags:    

Similar News