ఆర్టీసీ కోఆపరేటీవ్ సొసైటీ ఎన్నికలు నిర్వహించాలి: రాజిరెడ్డి

దిశ, తెలంగాణ బ్యూరో: టీఆర్ఎస్ ఆర్టీసీ కో ఆపరేటివ్ క్రెడిట్ పాలక మండలి గడువు ముగిసినందున ఎన్నికలు నిర్వహించాలని ఆర్టీసీ ఎంప్లాయూస్ యూనియన్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ రాజిరెడ్డి కోరారు. శుక్రవారం ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ప్రతి 5 ఏళ్లకు కొకసారి ఎన్నికలు జరగడం ఆనవాయితీ అని, డెలిగేట్స్ ఎన్నికలను 2016 నవంబర్ 23న నిర్వహించారని తెలిపారు. పాలకమండలి పదవీ కాలం పూర్తవుతున్న సందర్భంగా మళ్లీ ఎన్నికలు నిర్వహించేలా సీసీఎస్ సెక్రటరీని ఆదేశించాలని కోరారు. […]

Update: 2021-11-19 11:47 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: టీఆర్ఎస్ ఆర్టీసీ కో ఆపరేటివ్ క్రెడిట్ పాలక మండలి గడువు ముగిసినందున ఎన్నికలు నిర్వహించాలని ఆర్టీసీ ఎంప్లాయూస్ యూనియన్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ రాజిరెడ్డి కోరారు. శుక్రవారం ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ప్రతి 5 ఏళ్లకు కొకసారి ఎన్నికలు జరగడం ఆనవాయితీ అని, డెలిగేట్స్ ఎన్నికలను 2016 నవంబర్ 23న నిర్వహించారని తెలిపారు. పాలకమండలి పదవీ కాలం పూర్తవుతున్న సందర్భంగా మళ్లీ ఎన్నికలు నిర్వహించేలా సీసీఎస్ సెక్రటరీని ఆదేశించాలని కోరారు. డిసెంబర్‌లో ఎన్నికలు నిర్వహించేలా చూడాలని కోరారు.

Tags:    

Similar News