కేసీఆర్ పతనం హుజురాబాద్ నుంచే ప్రారంభం : ఈటల

దిశ, జమ్మికుంట : హుజురాబాద్ ఉప ఎన్నికల ఫలితాలతో సీఎం కేసీఆర్ పతనం ప్రారంభమవుతుందని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. శుక్రవారం కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. నిరంకుశ నిజాం నుండి తెలంగాణాను విముక్తి చేసేందుకు తమ పోరాటం కొనసాగుతుందన్నారు. నిర్మల్ అమిత్ షా సభకు హుజురాబాద్ నుండి భారీగా కార్యకర్తలు తరలివెళ్తున్నట్లు ఆయన తెలిపారు.  

Update: 2021-09-16 21:58 GMT

దిశ, జమ్మికుంట : హుజురాబాద్ ఉప ఎన్నికల ఫలితాలతో సీఎం కేసీఆర్ పతనం ప్రారంభమవుతుందని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. శుక్రవారం కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఎగురవేశారు.

ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. నిరంకుశ నిజాం నుండి తెలంగాణాను విముక్తి చేసేందుకు తమ పోరాటం కొనసాగుతుందన్నారు. నిర్మల్ అమిత్ షా సభకు హుజురాబాద్ నుండి భారీగా కార్యకర్తలు తరలివెళ్తున్నట్లు ఆయన తెలిపారు.

 

Tags:    

Similar News