రాష్ట్రంలో 9 మంది డీఎస్పీలు బదిలీ

దిశ,వెబ్ డెస్క్: తెలంగాణలో్ 9 మంది డీఎస్పీలు బదిలీ అయ్యారు. డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ మహేందర్ రెడ్డి గురువారం ఉత్తర్వులను జారీ చేశారు. అబిడ్స్ ఏసీపీగా కె.వెంకట్ రెడ్డిని, హైదరాబాద్ సీసీఎస్ ఏసీపీగా బిక్షం రెడ్డి, రాజేంద్రనగర్ ఏసీపీగా సంజయ్ కుమార్‌లను బదిలీ చేశారు. పేట్ బషీర్‌బాగ్ ఏసీపీగా రామలింగరాజు బదిలీపై రానున్నారు, షాద్ నగర్ ఏసీపీగా కుషాల్కర్‌ను డీజీపీ బదిలీ చేశారు. ,

Update: 2020-12-31 00:14 GMT

దిశ,వెబ్ డెస్క్: తెలంగాణలో్ 9 మంది డీఎస్పీలు బదిలీ అయ్యారు. డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ మహేందర్ రెడ్డి గురువారం ఉత్తర్వులను జారీ చేశారు. అబిడ్స్ ఏసీపీగా కె.వెంకట్ రెడ్డిని, హైదరాబాద్ సీసీఎస్ ఏసీపీగా బిక్షం రెడ్డి, రాజేంద్రనగర్ ఏసీపీగా సంజయ్ కుమార్‌లను బదిలీ చేశారు. పేట్ బషీర్‌బాగ్ ఏసీపీగా రామలింగరాజు బదిలీపై రానున్నారు, షాద్ నగర్ ఏసీపీగా కుషాల్కర్‌ను డీజీపీ బదిలీ చేశారు.

,

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News