సీటెట్ నోటిఫికేషన్ విడుదల
సెంట్రల్ టీచర్ ఎల్జిబిలిటీ టెస్ట్ (సీటెట్) నోటిఫికేషన్ను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఈ నెల 24 నుంచి ఫిబ్రవరి 24 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలు ఈ నెల 24 నుంచి www.ctet.nic.in వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి. దేశవ్యాప్తంగా 112 నగరాల్లో సీటెట్ను జులై 5న నిర్వహించనున్నారు.
సెంట్రల్ టీచర్ ఎల్జిబిలిటీ టెస్ట్ (సీటెట్) నోటిఫికేషన్ను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఈ నెల 24 నుంచి ఫిబ్రవరి 24 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలు ఈ నెల 24 నుంచి www.ctet.nic.in వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి. దేశవ్యాప్తంగా 112 నగరాల్లో సీటెట్ను జులై 5న నిర్వహించనున్నారు.