ఓయూలో కలకలం

దిశ, వెబ్ డెస్క్: కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. అది ఎవ్వరినీ కూడా వదలడంలేదు. తాజాగా ఓయూలో కూడా ఇద్దరు ఉద్యోగులకు కరోనా సోకింది. పరిపాలన భవనంలో ఇద్దరు ఉద్యోగులు గత కొద్ది రోజుల నుంచి కరోనా లక్షణాలతో బాధపడుతున్నారు. దీంతో వారికి టెస్టులు చేయగా కరోనా అని నిర్ధారణ అయ్యింది. దీంతో వారిని హోం క్వారంటైన్ కు తరలించారు. అనంతరం పరిపాలనా భవనాన్ని మూసివేశారు. సిబ్బంది చేత పూర్తిగా శానిటైజ్ చేపించారు.

Update: 2020-07-25 00:48 GMT

దిశ, వెబ్ డెస్క్: కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. అది ఎవ్వరినీ కూడా వదలడంలేదు. తాజాగా ఓయూలో కూడా ఇద్దరు ఉద్యోగులకు కరోనా సోకింది. పరిపాలన భవనంలో ఇద్దరు ఉద్యోగులు గత కొద్ది రోజుల నుంచి కరోనా లక్షణాలతో బాధపడుతున్నారు. దీంతో వారికి టెస్టులు చేయగా కరోనా అని నిర్ధారణ అయ్యింది. దీంతో వారిని హోం క్వారంటైన్ కు తరలించారు. అనంతరం పరిపాలనా భవనాన్ని మూసివేశారు. సిబ్బంది చేత పూర్తిగా శానిటైజ్ చేపించారు.

Tags:    

Similar News