కేంద్రమంత్రికి కరోనా పాజిటివ్

దిశ, వెబ్‌డెస్క్: కేంద్రమంత్రులను కరోనా వైరస్ వెంబడిస్తోంది. ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రులు కరోనా బారీన పడ్డ సంగతి తెలిసిందే. అయితే, తాజాగా స్మృతి ఇరానీకి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని స్వయంగా స్మృతి తన ట్విట్టర్‌లో వెల్లడించారు. ఈ మధ్య కాలంలో తనతో టచ్‌లో ఉన్న వారందరూ పరీక్షలు చేసుకోవాలని సూచించారు.

Update: 2020-10-28 09:02 GMT

దిశ, వెబ్‌డెస్క్: కేంద్రమంత్రులను కరోనా వైరస్ వెంబడిస్తోంది. ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రులు కరోనా బారీన పడ్డ సంగతి తెలిసిందే. అయితే, తాజాగా స్మృతి ఇరానీకి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని స్వయంగా స్మృతి తన ట్విట్టర్‌లో వెల్లడించారు. ఈ మధ్య కాలంలో తనతో టచ్‌లో ఉన్న వారందరూ పరీక్షలు చేసుకోవాలని సూచించారు.

Tags:    

Similar News