బెల్లంపల్లిలో ఇద్దరికి కరోనా

దిశ, ఆదిలాబాద్: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ఇద్దరు కరోనా బారిన పడ్డారు. వీరిలో పట్టణానికి చెందిన ఓ కార్మికుడు ఉండగా, మరొకరు బెల్లంపల్లి మండలంలోని చాకల్‌పల్లి గ్రామానికి చెందిన మహిళ కరోనా ఉన్నారు. పాజిటివ్ వచ్చిన ఇద్దరిని అధికారులు హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించి, కుటుంబ సభ్యులను హోంక్వారంటైన్ చేశారు.

Update: 2020-06-15 03:41 GMT

దిశ, ఆదిలాబాద్: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ఇద్దరు కరోనా బారిన పడ్డారు. వీరిలో పట్టణానికి చెందిన ఓ కార్మికుడు ఉండగా, మరొకరు బెల్లంపల్లి మండలంలోని చాకల్‌పల్లి గ్రామానికి చెందిన మహిళ కరోనా ఉన్నారు. పాజిటివ్ వచ్చిన ఇద్దరిని అధికారులు హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించి, కుటుంబ సభ్యులను హోంక్వారంటైన్ చేశారు.

Tags:    

Similar News