నెగెటివ్ వస్తేనే ప్రవేశం : వెంకయ్యనాయుడు

దిశ, వెబ్‌డెస్క్: రేపటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పార్లమెంటరీ శాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఉభయసభలకు హాజరయ్యే సభ్యులు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కరోనా టెస్టులు చేయించుకోవాలని.. నెగెటివ్ వచ్చిన వారికి మాత్రమే అనుమతి ఉంటుందని రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా స్పష్టంచేశారు. కరోనా విజృంభణ తర్వాత జరుగుతున్న తొలి సమావేశాలు కావడంతో పార్లమెంటు చుట్టూ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. సమావేశాలు జరిగే రోజుల్లో సందర్శకులకు […]

Update: 2020-09-13 02:11 GMT

దిశ, వెబ్‌డెస్క్: రేపటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పార్లమెంటరీ శాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఉభయసభలకు హాజరయ్యే సభ్యులు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కరోనా టెస్టులు చేయించుకోవాలని.. నెగెటివ్ వచ్చిన వారికి మాత్రమే అనుమతి ఉంటుందని రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా స్పష్టంచేశారు.

కరోనా విజృంభణ తర్వాత జరుగుతున్న తొలి సమావేశాలు కావడంతో పార్లమెంటు చుట్టూ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. సమావేశాలు జరిగే రోజుల్లో సందర్శకులకు అనుమతి లేదని అధికారులు వెల్లడించారు.

Read Also…

కేంద్ర మాజీ మంత్రి రఘువంశ్ ప్రసాద్ మృతి..

Full View

Tags:    

Similar News