తహసీల్దార్ కార్యాలయంలో కరోనా

దిశ బాల్కొండ: భీంగల్ తహసీల్దార్ కార్యాలయంలో కరోనా కలకలం సృష్టించింది. అక్కడ పని చేసే ఒక వీఆర్వోకు కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో కార్యాలయంలోని మిగతా ఉద్యోగుల్లో కలవరం మొదలైంది. మరో ఇద్దరికీ కరోనా పరీక్షలు చేయగా నెగటివ్ వచ్చింది. వీఆర్వోకు కరోనా సోకడంతో తహసీల్దార్ కార్యాలయాన్ని మూసివేసి శానిటైజ్ చేశారు.

Update: 2020-08-20 04:58 GMT

దిశ బాల్కొండ: భీంగల్ తహసీల్దార్ కార్యాలయంలో కరోనా కలకలం సృష్టించింది. అక్కడ పని చేసే ఒక వీఆర్వోకు కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో కార్యాలయంలోని మిగతా ఉద్యోగుల్లో కలవరం మొదలైంది. మరో ఇద్దరికీ కరోనా పరీక్షలు చేయగా నెగటివ్ వచ్చింది. వీఆర్వోకు కరోనా సోకడంతో తహసీల్దార్ కార్యాలయాన్ని మూసివేసి శానిటైజ్ చేశారు.

Tags:    

Similar News