అయోధ్యలో రేపటి నుంచి ప్రారంభం

దిశ, వెబ్ డెస్క్: రేపటి నుంచి అయోధ్యలో రామమందిరం నిర్మాణం పనులు ప్రారంభంకానున్నాయి. ఈ విషయాన్ని ఆలయ ట్రస్ట్ వర్గాలు పేర్కొన్నాయి. రేపు ఉదయం 8 గంటలకు పౌరోహితుల ప్రత్యేక ప్రార్థనల అనంతరం ఈ కార్యక్రమం ప్రారంభం కానున్నది. కరోనా వైరస్ నేపథ్యంలో అయోధ్యలోని రామ జన్మభూమి ఆలయంలో 2 నెలలుగా నిలిచిపోయిన దర్శనాలను సోమవారం పునరుద్ధరించారు.

Update: 2020-06-08 22:11 GMT

దిశ, వెబ్ డెస్క్: రేపటి నుంచి అయోధ్యలో రామమందిరం నిర్మాణం పనులు ప్రారంభంకానున్నాయి. ఈ విషయాన్ని ఆలయ ట్రస్ట్ వర్గాలు పేర్కొన్నాయి. రేపు ఉదయం 8 గంటలకు పౌరోహితుల ప్రత్యేక ప్రార్థనల అనంతరం ఈ కార్యక్రమం ప్రారంభం కానున్నది. కరోనా వైరస్ నేపథ్యంలో అయోధ్యలోని రామ జన్మభూమి ఆలయంలో 2 నెలలుగా నిలిచిపోయిన దర్శనాలను సోమవారం పునరుద్ధరించారు.

Tags:    

Similar News