వీళ్లు ట్యాంక్ ఎక్కి.. డిమాండ్ చేస్తున్నది ఇదే

దిశ, పాలకుర్తి: జనగామ జిల్లా పాలకుర్తి మండలం బొమ్మెర గ్రామంలో భగీరథ మిషన్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగించడంపై బాధితులు వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసనకు దిగారు. తమను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అప్పటి వరకు తమ ఆందోళనను కొనసాగిస్తామన్నారు.

Update: 2020-07-15 03:57 GMT

దిశ, పాలకుర్తి: జనగామ జిల్లా పాలకుర్తి మండలం బొమ్మెర గ్రామంలో భగీరథ మిషన్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగించడంపై బాధితులు వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసనకు దిగారు. తమను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అప్పటి వరకు తమ ఆందోళనను కొనసాగిస్తామన్నారు.

Tags:    

Similar News