యాదాద్రిలో కేసీఆర్ పర్యటన..ఇలా..

దిశ వెబ్ డెస్క్: యాదాద్రిలో సీఎం కేసీఆర్ పర్యటిస్తున్నారు. ఆలయ పునర్నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్బంగా ప్రధాన ఆలయంలోని ప్రహ్లాద ఘట్టాలను సీఎం పరిశీలించారు. గతంలో సూచించిన మార్పుల్లో ఏమైనా పనులు మిగిలి ఉన్నాయా అని అధికారులను అడిగి తెలుసుకున్నారు. పర్యటనలో యాదాద్రి రింగురోడ్డు, గిరి ప్రదర్శన రోడ్డు, ప్రెసిడెన్షియల్ సూట్ ల నిర్మాణ పనులను సీఎం పరిశీలించారు. ఆలయ పనులన్నింటీని క్షేత్ర స్థాయిలో పరిశీలించి అధికారులకు దిశా నిర్దేశం చేస్తున్నారు.

Update: 2020-09-13 06:47 GMT

దిశ వెబ్ డెస్క్:
యాదాద్రిలో సీఎం కేసీఆర్ పర్యటిస్తున్నారు. ఆలయ పునర్నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్బంగా ప్రధాన ఆలయంలోని ప్రహ్లాద ఘట్టాలను సీఎం పరిశీలించారు. గతంలో సూచించిన మార్పుల్లో ఏమైనా పనులు మిగిలి ఉన్నాయా అని అధికారులను అడిగి తెలుసుకున్నారు. పర్యటనలో యాదాద్రి రింగురోడ్డు, గిరి ప్రదర్శన రోడ్డు, ప్రెసిడెన్షియల్ సూట్ ల నిర్మాణ పనులను సీఎం పరిశీలించారు. ఆలయ పనులన్నింటీని క్షేత్ర స్థాయిలో పరిశీలించి అధికారులకు దిశా నిర్దేశం చేస్తున్నారు.

Tags:    

Similar News