షిప్‌ యార్డు ప్రమాదంపై జగన్ ఆరా

దిశ, వెబ్ డెస్క్: విశాఖలో హిందూస్థాన్‌ షిప్‌ యార్డులో భారీ క్రేన్‌ కుప్పకూలి 10 మంది కార్మికులు మృతిచెందారు. ఈ ఘటనపై సీఎం జగన్ ఆరా తీశారు. విశాఖ కలెక్టర్‌, నగర పోలీస్‌ కమిషనర్‌ సహాయ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ దుర్ఘటనకు దారి కారణాలను అడిగి తెలుసుకున్నారు. కాగా, ఇటీవల విశాఖలోనే ఎల్జీ పాలీమర్స్ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో 20మందికి పైగా మృతి చెందిన సంగతి తెలిసిందే.

Update: 2020-08-01 05:16 GMT

దిశ, వెబ్ డెస్క్: విశాఖలో హిందూస్థాన్‌ షిప్‌ యార్డులో భారీ క్రేన్‌ కుప్పకూలి 10 మంది కార్మికులు మృతిచెందారు. ఈ ఘటనపై సీఎం జగన్ ఆరా తీశారు. విశాఖ కలెక్టర్‌, నగర పోలీస్‌ కమిషనర్‌ సహాయ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ దుర్ఘటనకు దారి కారణాలను అడిగి తెలుసుకున్నారు. కాగా, ఇటీవల విశాఖలోనే ఎల్జీ పాలీమర్స్ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో 20మందికి పైగా మృతి చెందిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News