మాజీ సీఎం రోశయ్య కన్నుమూత.. సీఎం జగన్ సంతాపం

దిశ, వెబ్‌డెస్క్ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం రోశయ్య మృతి పట్ల ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం తెలిపారు. రోశయ్య కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. అయితే, అనారోగ్యంతో బాధపడుతున్న కొణిజేటి రోశయ్య(88) శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఈరోజు ఉదయం ఆయనకు బీపీ డౌన్ కావడంతో హుటాహుటిన కుటుంబ సభ్యులు బంజారాహిల్స్‌లోని స్టార్ ఆస్పత్రికి తరలిస్తుండగా కన్నుమూశారు. రోశయ్య మరణంతో రాజకీయాల్లో ఓ శకం ముగిసింది: మెగాస్టార్

Update: 2021-12-03 22:55 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం రోశయ్య మృతి పట్ల ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం తెలిపారు. రోశయ్య కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. అయితే, అనారోగ్యంతో బాధపడుతున్న కొణిజేటి రోశయ్య(88) శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఈరోజు ఉదయం ఆయనకు బీపీ డౌన్ కావడంతో హుటాహుటిన కుటుంబ సభ్యులు బంజారాహిల్స్‌లోని స్టార్ ఆస్పత్రికి తరలిస్తుండగా కన్నుమూశారు.

రోశయ్య మరణంతో రాజకీయాల్లో ఓ శకం ముగిసింది: మెగాస్టార్

Tags:    

Similar News