ఇవాళ్టి నుంచి మీరు ఇక్కడికి రావొద్దు.. ఎందుకంటే..?

దిశ, వెబ్ డెస్క్: నేటి నుంటి శ్రీశైలంలోని మల్లికార్జున స్వామి ఆలయంలో దర్శనాలు నిలిపివేయనున్నారు. ఆలయంలో పనిచేసే పలువురు సిబ్బందికి కరోనా రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. వారంరోజులపాటు దర్శనాలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.

Update: 2020-07-14 20:33 GMT

దిశ, వెబ్ డెస్క్: నేటి నుంటి శ్రీశైలంలోని మల్లికార్జున స్వామి ఆలయంలో దర్శనాలు నిలిపివేయనున్నారు. ఆలయంలో పనిచేసే పలువురు సిబ్బందికి కరోనా రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. వారంరోజులపాటు దర్శనాలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.

Tags:    

Similar News