ఆ వ్యాఖ్యలు..ఆయన స్థాయిని తగ్గించేలా ఉన్నాయి.

దిశ వెబ్ డెస్క్: కేంద్రంపై ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఖండించారు. సీఎం వ్యాఖ్యలు ఆయన స్థాయిని తగ్గించేలా ఉన్నాయని అన్నారు. లక్షలాది మంది ప్రాణాలను ఆయుష్మాన్ భారత్ పథకం కాపాడుతోందన్నారు. రాష్ట్రంలో ఈ పథకాన్ని అమలు చేయడం లేదన్నారు. ఇక రాష్ట్రంలో కరోనా చికిత్సను ఆరోగ్య శ్రీలో చేర్చలేదన్నారు. దీంతో పేద ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన అన్నారు. ఇక ప్రైవేట్ దవాఖానలను నియంత్రించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు.

Update: 2020-09-10 10:05 GMT

దిశ వెబ్ డెస్క్:
కేంద్రంపై ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఖండించారు. సీఎం వ్యాఖ్యలు ఆయన స్థాయిని తగ్గించేలా ఉన్నాయని అన్నారు. లక్షలాది మంది ప్రాణాలను ఆయుష్మాన్ భారత్ పథకం కాపాడుతోందన్నారు. రాష్ట్రంలో ఈ పథకాన్ని అమలు చేయడం లేదన్నారు. ఇక రాష్ట్రంలో కరోనా చికిత్సను ఆరోగ్య శ్రీలో చేర్చలేదన్నారు. దీంతో పేద ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన అన్నారు. ఇక ప్రైవేట్ దవాఖానలను నియంత్రించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు.

Tags:    

Similar News