పెళ్లైన నాలుగు రోజులకే వరుడు మృతి

దిశ, వెబ్ డెస్క్: కర్నూలు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి వివాహం అయిన నాలుగు రోజులకే మృతి చెందాడు. ఈ ఘటన మద్దికేరలో చోటుచేసుకుంది. బాషా అనే వ్యక్తికి నాలుగు రోజుల క్రితం వివాహం అయింది. అయితే బాషా గురువారం ఉదయం ప్రమాదవశాత్తు నీటి కుంటలో పడి మృతి చెందాడు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

Update: 2020-08-05 22:26 GMT

దిశ, వెబ్ డెస్క్: కర్నూలు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి వివాహం అయిన నాలుగు రోజులకే మృతి చెందాడు. ఈ ఘటన మద్దికేరలో చోటుచేసుకుంది. బాషా అనే వ్యక్తికి నాలుగు రోజుల క్రితం వివాహం అయింది. అయితే బాషా గురువారం ఉదయం ప్రమాదవశాత్తు నీటి కుంటలో పడి మృతి చెందాడు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

Tags:    

Similar News