నీటి గుంతలో పడి బాలుడు మృతి…..

దిశ, వెబ్ డెస్క్: మియాపూర్‌లో విషాదం చోటు చేసుకుంది. నీటి గుంతలో పడి ఓ బాలుడు మృతి చెందాడు. ఈత కొట్టేందుకు స్నేహితులతో కలిసి తరుణ్ అనే బాలుడు వెళ్లాడు. మట్టి కోసం తవ్విన గుంతలో ప్రమాదవ శాత్తు బాలుడు పడిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు.

Update: 2020-10-17 04:51 GMT

దిశ, వెబ్ డెస్క్:
మియాపూర్‌లో విషాదం చోటు చేసుకుంది. నీటి గుంతలో పడి ఓ బాలుడు మృతి చెందాడు. ఈత కొట్టేందుకు స్నేహితులతో కలిసి తరుణ్ అనే బాలుడు వెళ్లాడు. మట్టి కోసం తవ్విన గుంతలో ప్రమాదవ శాత్తు బాలుడు పడిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు.

Tags:    

Similar News