సర్కార్ కు సోము వీర్రాజు లేఖ

దిశ వెబ్ డెస్క్: సీఎం జగన్ కు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు లేఖ రాశారు. అంతర్వేది శ్రీ లక్ష్మీ నర్సింహాస్వామి వారి రథం అగ్ని ఆహుతి కావడంపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. దోషులు ఎవరైనా కఠినంగా శిక్షించాలన్నారు. లేదంటే ఆందోళనలు చేపడతామని ఆయన లేఖలో పేర్కొన్నారు.

Update: 2020-09-06 05:35 GMT

దిశ వెబ్ డెస్క్: సీఎం జగన్ కు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు లేఖ రాశారు. అంతర్వేది శ్రీ లక్ష్మీ నర్సింహాస్వామి వారి రథం అగ్ని ఆహుతి కావడంపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. దోషులు ఎవరైనా కఠినంగా శిక్షించాలన్నారు. లేదంటే ఆందోళనలు చేపడతామని ఆయన లేఖలో పేర్కొన్నారు.

Tags:    

Similar News