మూతబడిన బాబ్లీ ప్రాజెక్టు గేట్లు..

దిశ, వెబ్‌డెస్క్: గోదావరి నదిపై మహారాష్ట్రలో నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు గేట్లు మూతపడ్డాయి. ఇరు రాష్ట్రాల అధికారుల సమక్షంలో గేట్లను గురువారం మూసివేశారు. వచ్చే ఏడాది జూల్ 1న తిరిగి ప్రాజెక్టు గేట్లు తెరుచుకోనున్నాయి. ప్రాజెక్టు గేట్లను మూసివేయడంతో ఉత్తర తెలంగాణ వరప్రదాయని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోనికి గోదావరి వరద ప్రవాహం నిలిచిపోనుంది.

Update: 2020-10-29 04:46 GMT

దిశ, వెబ్‌డెస్క్: గోదావరి నదిపై మహారాష్ట్రలో నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు గేట్లు మూతపడ్డాయి. ఇరు రాష్ట్రాల అధికారుల సమక్షంలో గేట్లను గురువారం మూసివేశారు. వచ్చే ఏడాది జూల్ 1న తిరిగి ప్రాజెక్టు గేట్లు తెరుచుకోనున్నాయి. ప్రాజెక్టు గేట్లను మూసివేయడంతో ఉత్తర తెలంగాణ వరప్రదాయని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోనికి గోదావరి వరద ప్రవాహం నిలిచిపోనుంది.

Tags:    

Similar News