అలా ఏ రాజ్యాంగంలో ఉందో జగన్ చెప్పాలి

దిశ, వెబ్‌డెస్క్: చిత్తూరు జిల్లా గంగాపురంలోని శివకుమార్ ఇంటిని కూల్చడం దారుణం అని ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ విషయంలో శివకుమార్ అధైర్య పడొద్దని, ఆయనకు టీడీపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అంతేగాంకుడా ఇళ్లు కూల్చేటప్పడు వీడియో తీసుకుంటే కేసులు పెడతారా అని అచ్చెన్నాయుడు పోలీసులను ప్రశ్నించారు. పేదవాడిని బలి చేయాలని ఏ రాజ్యాంగంలో రాసి ఉందో సీఎం జగన్ […]

Update: 2020-11-08 08:53 GMT

దిశ, వెబ్‌డెస్క్: చిత్తూరు జిల్లా గంగాపురంలోని శివకుమార్ ఇంటిని కూల్చడం దారుణం అని ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ విషయంలో శివకుమార్ అధైర్య పడొద్దని, ఆయనకు టీడీపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అంతేగాంకుడా ఇళ్లు కూల్చేటప్పడు వీడియో తీసుకుంటే కేసులు పెడతారా అని అచ్చెన్నాయుడు పోలీసులను ప్రశ్నించారు. పేదవాడిని బలి చేయాలని ఏ రాజ్యాంగంలో రాసి ఉందో సీఎం జగన్ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యం, సాంప్రదయాలను వైసీపీ ప్రభుత్వం గాలికొదిలేసిందని విమర్శించారు. భావ ప్రకటన స్వేచ్ఛ హక్కును ప్రభుత్వం హరిస్తోందని వెల్లడించారు.

Tags:    

Similar News