ఉపరాష్ట్రపతితో సోము వీర్రాజు భేటీ..

దిశ, వెబ్ డెస్క్: ఏపీ బీజేపీ రాష్ట్ర నూతన అధ్యక్షుడు సోము వీర్రాజు శుక్రవారం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో భేటీ అయ్యారు. రాష్ట్రంలోని రాజకీయ, సామాజిక పరిస్థితులపై కాసేపు ముచ్చటించారు. అనంతరం, బీజెపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌ మాధవ్‌ను కూడా కలిసి మచ్చటించారు.

Update: 2020-08-01 05:27 GMT

దిశ, వెబ్ డెస్క్: ఏపీ బీజేపీ రాష్ట్ర నూతన అధ్యక్షుడు సోము వీర్రాజు శుక్రవారం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో భేటీ అయ్యారు. రాష్ట్రంలోని రాజకీయ, సామాజిక పరిస్థితులపై కాసేపు ముచ్చటించారు. అనంతరం, బీజెపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌ మాధవ్‌ను కూడా కలిసి మచ్చటించారు.

Tags:    

Similar News